
తెలంగాణ ప్రభుత్వం గురువారం 36 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్ను బదిలీ చేసింది.
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ను నియమించింది.
ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) చీఫ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా హరిచందన దాసరిని నియమించింది. తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ జె.శంకరయ్యను నియమించింది.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఈ నవీన్ నికోలస్ను బదిలీ చేసింది.
ఆర్ అండ్ ఆర్ కమిషనర్గా కె. శివకుమార్ నాయుడును నియమించింది.
ఇక సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మీని బదిలీ చేసింది.
జి. సృజనకి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్. శివశంకర్ను నియమించింది.
తెలంగాణ భవన్ ముఖ్య కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ బదిలీ చేసింది.
సమాచార కమిషన్ సెక్రటరీగా భారతీ లకపతినాయక్ను నియమించింది.
హన్మకొండ జిల్లా కలెక్టర్గా స్నేహ శబరీష్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేసింది.
రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్గాంధీ హనుమంతును నియమించింది.
తెలంగాణ భవన్ ముఖ్య కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ బదిలీ చేసింది.
సమాచార కమిషన్ సెక్రటరీగా భారతీ లకపతినాయక్ను నియమించింది.
హన్మకొండ జిల్లా కలెక్టర్గా స్నేహ శబరీష్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేసింది.
రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్గాంధీ హనుమంతును నియమించింది.